Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి మేజర్ పంచాయతీలో స్వచ్ఛ పథం నిర్వహించారు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 19, 2026 10:58 AM విజయనగరంGeneral
చీపురుపల్లి మేజర్ పంచాయతీలో స్వచ్ఛ పథం నిర్వహించారు - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ పరిధిలో బుధవారం శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహనరావు పర్యవేక్షణలో పలు కాలనీలలో స్వచ్చ పథం నిర్వహించారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేశారు. సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా చెత్త కేంద్రాలకు తరలించి వేరుచేసి ఎరువులు తయారు చేస్తామని, ప్రజలు పంచాయతీకి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

Comments

G
Loading comments...