వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ నేడు ముగియనుంది. విచారణ అనంతరం ఆయనను సిట్ విజయవాడ కోర్టులో హాజరుపరచనుంది.
ఇదే కేసులో కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలను ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది.
Comments
Loading comments...

