వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పుంగనూరులో గత 20 రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లోని బోర్లు కూడా పనిచేయకపోవడంతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

