వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కేంద్రంగా తుక్కు అక్రమ దందా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమాయకులను ఎరగా వేసి, నకిలీ ఇన్వాయిస్లతో చేయని వ్యాపారాన్ని కాగితాల్లో చూపి ఇతర రాష్ట్రాల్లో క్రయవిక్రయాలు చేసినట్లు పేర్కొంటూ రూ.వందల కోట్ల జీఎస్టీ ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారం శాసనమండలిలోనూ చర్చకు వచ్చింది.
Comments
Loading comments...

