Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ కనిపిస్తే పోలీసులకు చెప్పండి

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 4:59 PM చిత్తూరుGeneral
డ్రగ్స్‌ కనిపిస్తే పోలీసులకు చెప్పండి - Udayam
చిత్తూరు కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో మహిళా పోలీసులు గురువారం విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈగల్‌ టీంతో కలిసి విద్యార్థులతో సమీక్ష నిర్వహించారు. ఏదైనా సమస్య ఎదురైతే తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. మత్తు పదార్థాలు, గంజాయి విక్రయాలు, కొనుగోళ్లను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళల భద్రతకు శక్తి యాప్‌ సహకరిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...