వార్తలకు తిరిగి వెళ్లండి
మహబూబాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ ఎదుట ఓ మిర్చి రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తాను విక్రయించిన మిర్చికి సంబంధించిన బకాయి డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...
