Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

రచన దేవి Jun 23, 2026 5:32 AM సిద్దిపేట 2 viewsabout 1 hour ago
చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి - Udayam Digital
సిద్దిపేట జిల్లా జంగపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన మునీశ్వర్(11), వివేక్(10) అనే ఇద్దరు స్నేహితులు గ్రామ శివారులోని చెరువులో కాలుజారి పడి మరణించారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...