Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం ట్రక్‌షీట్ల గోల్‌మాల్

రేఖ దేవి Jun 23, 2026 6:29 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago
ధాన్యం ట్రక్‌షీట్ల గోల్‌మాల్ - Udayam Digital
సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం తరలించిన 15 రోజులు దాటినా ట్రక్‌షీట్లు, ఓటీపీలు రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు, మిల్లర్ల నిర్లక్ష్యంతో తమ పంట ఎటు పోయిందో తెలియక రైతులు పడిగాపులు కాస్తున్నారు. అదనపు ధాన్యాన్ని మిల్లులకు తరలించి, అనుమతులు పొందడంలో సివిల్ సప్లయ్ అధికారులు విఫలమయ్యారు. ఈ కుమ్మక్కు వ్యవహారంతో అన్నదాతలకు సకాలంలో డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...