వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలుడు పెనుమర్తి కార్తీక్ అరకులోని అనంతగిరి పర్వతాన్ని కేవలం గంటన్నరలో అధిరోహించి రికార్డు సృష్టించాడు.
కలెక్టర్, అటవీ అధికారుల అనుమతితో ఈ ఘనత సాధించిన కార్తీక్ను అధికారులు అభినందించారు. భవిష్యత్లో మంచు పర్వతాలు ఎక్కి, ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని బాలుడు తెలిపాడు.
Comments
Loading comments...

