వార్తలకు తిరిగి వెళ్లండి

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి, ఇంజినీరింగ్ విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్షిప్లు కల్పించాలని ఆదేశించారు.
ఏటీసీల్లో ఈవీ, డ్రోన్ కోర్సులు ప్రారంభించాలని, టామ్కామ్ను బలోపేతం చేసి విదేశీ ఉద్యోగాలకు సహకారం అందించాలని సూచించారు.
Comments
Loading comments...
