వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యమైన విద్యుత్తు అందించడం నుంచి నేడు ప్రకటించిన రూ.1.50కే యూనిట్ విద్యుత్తు వరకు రాష్ట్రంలోని ఆక్వా రంగానికి ఊపిరి పోసింది సీఎం చంద్రబాబేనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో మంగళవారం నిర్వహించిన ఆక్వా రైతుల సభలో ఆయన మాట్లాడారు.
2014కు ముందు ఆక్వా చెరువులకు త్రీఫేజ్ విద్యుత్తు ఉండేది కాదన్నారు. ఇటీవల సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వమే గట్టెక్కించిందని తెలిపారు.
Comments
Loading comments...

