వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు గోదావరి జలాలను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రెగ్యులేటర్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా గోదావరికి అఖండ హారతి ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
Comments
Loading comments...

