వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవీకాలం ముగిసినా, ప్రభుత్వ వాహనంపై ఆ హోదా బోర్డు కొనసాగుతోంది. కోమటిరెడ్డి నరేందర్రెడ్డి జులై 8తో పదవీకాలం ముగిసింది.
ఈ అంశంపై పోలీసు, ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, నగర ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

