వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన రోజుల తరబడి పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. పెద్ద ఎత్తున చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది
స్థానికులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున, గ్రామపంచాయతీ సిబ్బంది వెంటనే చెత్తను తొలగించాలని కోరారు.
Comments
Loading comments...

