వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు పరిధిలో వినాయక నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు.
శిరీష ట్రస్ట్లో చదువుతున్న ఈ చిన్నారుల మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

