Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరుకూరు ఆలయాలను సందర్శించిన దేవాదాయ శాఖ ఆర్జేసీ

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 12:08 AM బాపట్లGeneral
చెరుకూరు ఆలయాలను సందర్శించిన దేవాదాయ శాఖ ఆర్జేసీ - Udayam
పర్చూరు మండలం చెరుకూరులోని శ్రీ త్రివిక్రమ, అగస్తేశ్వర ఆలయాలను దేవాదాయ శాఖ తిరుపతి ఆర్జేసీ బి. మహేష్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. స్వామివార్లను దర్శించుకుని ఆలయాలను పరిశీలించిన ఆయన, పరిసరాల్లో శానిటేషన్ పనులు నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి నాగయ్య, ఈఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...