Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్ బ్లెండింగ్‌పై కేంద్ర మంత్రి స్పష్టత

అమరేష్ గౌడ్ Jul 20, 2026 9:54 PM అల్ ఇండియా about 14 hours ago
ఇథనాల్ బ్లెండింగ్‌పై కేంద్ర మంత్రి స్పష్టత - Udayam Digital
పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్ కలపడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. శాస్త్రీయ పరిశోధనలు, ఆటోమొబైల్ రంగాల సంప్రదింపుల తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత్ ఇప్పటికే నిర్ణీత గడువు కంటే ముందే 20% బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకుందని, దీనివల్ల రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అవ్వడంతో పాటు కా

Comments

G
Loading comments...