Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్చలకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం

కృష్ణ మూర్తి Jul 23, 2026 3:28 PM అల్ ఇండియా about 1 hour ago
చర్చలకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం - Udayam Digital
సిజెపి, విద్యార్థి ఆందోళనకారులతో ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇప్పటికే చర్చల కోసం నాలుగు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...