వార్తలకు తిరిగి వెళ్లండి
పేపర్ లీకేజీల పై కేంద్రం ఉక్కుపాదం

పరీక్షా పేపర్ల లీకేజీలను అరికట్టేందుకు చట్టాలను తీవ్రంగా కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దోషులకు 5 నుండి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు కోటి రూపాయిల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్లో మార్పులు చేస్తూ పార్లమెంట్లో సోమవారం బిల్లు ప్రవేశపెడతామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు.
Comments
Loading comments...