వార్తలకు తిరిగి వెళ్లండి
ఆల్కహాల్ ఆధారిత మందులపై నిఘా: కేంద్రం కీలక నిర్ణయం

అధిక మోతాదులో ఇథైల్ ఆల్కహాల్ ఉండే ఔషధాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ‘డ్రగ్స్ రూల్స్, 1945’ను సవరించింది. దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఇకపై వీటికి కూడా లైసెన్స్ తప్పనిసరి చేసింది.
ఈ సవరణ ద్వారా 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ కలిగి ఉండి, 30 మిలీలీటర్ల పరిమాణం దాటే మందులకు గతంలో ఉన్న లైసెన్స్ మినహాయింపును రద్దు చేశారు.
Comments
Loading comments...