Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుంది - హిమంత బిశ్వ శర్మ

రాజేష్ కుమార్ Jul 26, 2026 9:58 AM అల్ ఇండియా about 2 hours ago
అసోంలో వరద పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర అంతర్‌మంత్రిత్వ బృందం ఇప్పటికే రాష్ట్రంలో ఉందని, సహాయ చర్యలకు కేంద్రం అన్ని విధాలా మద్దతు అందిస్తుందని చెప్పారు. ఆహార పొట్లాల పంపిణీ కోసం భారత వైమానిక దళాన్ని కూడా రంగంలోకి దింపినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...