Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు రాష్ట్రాల్లో జనగణన

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:16 AM జాతీయంGeneral
నాలుగు రాష్ట్రాల్లో జనగణన - Udayam
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియను ముందుగానే నిర్వహించనున్నట్లు రిజి్రస్టార్‌ జనరల్‌ వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 4 వరకు ఈ లెక్కింపు చేపట్టనుండగా, నవంబర్ 16 నుంచి స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...