Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మశాన రహదారి సమస్య పరిష్కరించాలని డిమాండ్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 31, 2026 4:55 PM కృష్ణా జిల్లాGeneral
స్మశాన రహదారి సమస్య పరిష్కరించాలని డిమాండ్ - Udayam
వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం కొండపేటలో ఎస్సీల స్మశాన రహదారి సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సామాజిక శంఖారావం యాత్ర సందర్భంగా రహదారి ఆక్రమణపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...