వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం సందర్భంగా మోపిదేవి మండలం వెంకటాపురంలో గ్రామ దేవతలు పోతురాజు, మామిళ్లమ్మ తల్లి సంబరాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు ఘటం బిందెతో ప్రతి ఇంటికీ వెళ్లి పూజలు అందించారు.
మహిళలు పసుపు, కుంకుమ, సారే సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలని మొక్కుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

