వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యారి చక్కెర కర్మాగారం మనుగడకు కృషి చేస్తానని విజయనగరం జిల్లా రాజాం MLA మురళీమోహన్ మోహన్ హామీ ఇచ్చారు.
ఆదివారం ఆయనను చెరకు రైతుల సంఘం నేతలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది క్రసింగ్ సీజన్కు ఇబ్బంది లేకపోయినా, 2027-28లో సూపర్ ఎల్నినో కారణంగా చెరకు గానుగ నిలిపివేయటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు MLA మాట్లాడుతూ చక్కెర కర్మాగారం మనుగడపై CM తో మాట్లాడి రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

