Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 9:19 AM సంగారెడ్డిGeneral
చేయూత పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు - Udayam
నాగల్‌గిద్ద మండలంలో చేయూత పెన్షన్ల కోసం నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో మహేశ్వరరావు తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, డయాలసిస్, బైలెరియా బాధితులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...