వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ పట్టణంలోని జానకపూర్ 1వ వార్డులో రూ.లక్ష వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ వినోద్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య ప్రారంభించారు.
రోడ్డు సౌకర్యం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన కౌన్సిలర్ నిధులు మంజూరు చేయించారు. పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

