Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ లీకేజీపై సీబీఐ దర్యాప్తు

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 28, 2026 9:31 PM అల్ ఇండియా జాతీయ
డీఎస్సీ లీకేజీపై సీబీఐ దర్యాప్తు - Udayam Digital
ఏపీ డీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రశ్నపత్రాల లీక్‌తో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...