వార్తలకు తిరిగి వెళ్లండి

దోతిగూడెంలోని హెజి ఫార్మాలో రియాక్టర్ పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ మునుగోడు ఇన్ఛార్జ్ అయితరాజు అభయేందర్ డిమాండ్ చేశారు. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారని తెలిపారు.
కంపెనీని సీజ్ చేసినా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. భద్రతా ప్రమాణాలపై సీబీఐతో దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

