Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుభాష్ చంద్రపై సీబీఐ కేసు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:16 AM జాతీయంవాణిజ్యం
సుభాష్ చంద్రపై సీబీఐ కేసు - Udayam
రూ.980 కోట్ల రుణం పొందేందుకు నికర ఆస్తుల విలువను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రపై సీబీఐ కేసు నమోదు చేసింది. రుణాల సమయంలో వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించి, దివాలా ప్రక్రియలో మాత్రం విలువ చాలా తక్కువగా పేర్కొనడంపై దర్యాప్తు ముమ్మరం చేసింది.

Comments

G
Loading comments...