వార్తలకు తిరిగి వెళ్లండి

పురుగు మందుల డబ్బాలపై ఉండే ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల సంకేతాలను గుర్తించి రైతులు వినియోగించాలని నిపుణులు సూచించారు. రక్షణ పరికరాలు ధరించి పిచికారీ చేయాలని తెలిపారు.
ఖాళీ డబ్బాలు, ప్యాకెట్లను ఆహార నిల్వకు వాడకుండా ధ్వంసం చేసి పాతిపెట్టాలని సూచించారు. అజాగ్రత్త ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చని హెచ్చరించారు.
Comments
Loading comments...
