వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని చౌకధరల దుకాణాల యజమానులకు తహసీల్దార్ రవీందర్ రావు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత, సౌలభ్యం కల్పించేందుకు స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, అర్హులైన లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.
Comments
Loading comments...

