వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట మండలం కంఠంగూడెంలో బుధవారం రాత్రి రైతు ఏనుగుల గోపాల్కు చెందిన ఆవును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఆవు విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని స్థానికులు తెలిపారు.
పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

