వార్తలకు తిరిగి వెళ్లండి
ఐఐఎంలలో ఎంబీఏ ప్రవేశాలకు క్యాట్ నోటిఫికేషన్ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో మేనేజ్మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 'క్యాట్' నోటిఫికేషన్ విడుదలైంది. 50 శాతం మార్కులతో డిగ్రీ అర్హత ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతాయి. ఎస్సీ, ఎస్టీలకు రూ.1,350, మిగిలిన వారికి రూ.2,700 ఫీజుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడండి.
Comments
Loading comments...