Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల కోసం క్యాష్‌లెస్ వైద్య పథకాన్ని ప్రారంభించిన యోగి

పవన్ కుమార్ Jul 26, 2026 10:59 AM అల్ ఇండియా about 2 hours ago
ఉపాధ్యాయుల కోసం క్యాష్‌లెస్ వైద్య పథకాన్ని ప్రారంభించిన యోగి - Udayam Digital
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రాలో ఉన్నత విద్యాశాఖ ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యుల కోసం ముఖ్యమంత్రి టీచర్స్ క్యాష్‌లెస్ మెడికల్ స్కీమ్ ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 7.5 లక్షలకు పైగా ఉపాధ్యాయులు, వారి ఆధారితులకు నగదురహిత వైద్య సేవలు అందనున్నాయి.

Comments

G
Loading comments...