వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజాప్రతినిధులపై నమోదైన పలు కేసులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటం చర్చనీయాంశమైంది. 2024లో గెలిచిన వారిలో కొందరిపై 8 నుంచి 23 వరకు కేసులు నమోదయ్యాయి.
కొన్ని కేసులు ట్రయల్కు రాకపోవడం, విచారణకు హాజరు ఆలస్యం కావడంతో కేసులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో తంగిరాల సౌమ్యపై 23, కొల్లు రవీంద్రపై 15, బొండా ఉమపై 14 కేసులు ఉన్నాయి.
Comments
Loading comments...

