వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో మైనర్ బాలికను తీసుకెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి కంచర్ల వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్న అతడు బాలికను బైక్పై తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరా ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

