వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలానికి చెందిన బాలికను మోటార్సైకిల్పై వెంటపడి, అసభ్యకరంగా ప్రవర్తించిన తొలుసూరి వెంకటేశ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.సి. ప్రసాద్ తెలిపారు.
బాలికను వెంబడించి వేధించేవాడని, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.
Comments
Loading comments...

