వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అనుమానితులను తనిఖీ చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.
Comments
Loading comments...

