Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిక్కమగళూరులో కారు-ట్రక్కు ఢీ.. ముగ్గురి మృతి

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Aug 08, 2026 2:24 PM ఆల్ ఇండియా జాతీయ
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహార సమీపంలో శనివారం ఉదయం కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు, వివరాలు ఇంకా వెల్లడించలేదు. కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...