వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బోప్పపూర్ శివారులో కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పడంతో పెను ముప్పు తప్పింది.
ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉండగా, స్థానికులు వెంటనే స్పందించి కారును బయటకు తీశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

