వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం పట్టణ బైపాస్ రోడ్డులో బుధవారం ఉదయం ఓ కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఉదయం వర్షం కురవడంతో ప్రమాద స్థలానికి వెంటనే ఎవరూ చేరుకోలేకపోయారు.
స్థానికుల వివరాల ప్రకారం ఉదయం 5 నుంచి 8 గంటల మధ్య ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
Comments
Loading comments...

