Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగ్‌పూర్‌లో కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 13, 2026 12:15 PM ఆల్ ఇండియా జాతీయ
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని భరత్‌వాడా చౌక్ వద్ద కారు లారీని ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.

Comments

G
Loading comments...