వార్తలకు తిరిగి వెళ్లండి

కపిలేశ్వరపురం శ్రీరాంపురం ఏటిగట్టు రహదారిలో మంగళవారం కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.
నలుగురూ తణుకు పట్టణానికి చెందినవారిగా గుర్తించినట్లు చెప్పారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

