వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తిరెడ్డిగూడెం–కొండాపురం గ్రామాల మధ్య మూలమలుపు వద్ద బుధవారం కారు అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారు ఆత్మకూరు మండలానికి చెందినవారిగా తెలుస్తున్నారు.
ప్రమాదంలో కారు ముందు భాగంలోని అద్దాలు ధ్వంసమైనా ఎవరికీ గాయాలు కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

