Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని రైలు బిర్యానీలో ఈగ: క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 25, 2026 10:44 AM జాతీయంGeneral
రాజధాని రైలు బిర్యానీలో ఈగ: క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా - Udayam
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి అందించిన వెజ్ బిర్యానీలో ఈగ రావడంతో ఐఆర్‌సీటీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అర్హా హాస్పిటాలిటీ క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. అంతేకాకుండా, సదరు సంస్థకు చెందిన ఆహారశాల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల ఆహార నాణ్యత విషయంలో రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...