వార్తలకు తిరిగి వెళ్లండి
గంజాయి చాక్లెట్ల కలకలం.. విద్యార్థులే లక్ష్యం

జిల్లాలో గంజాయి చాక్లెట్ల విక్రయాలు పెరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పలుచోట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. విక్రయాలు, రవాణాపై నిఘా పెంచి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...