Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 14, 2026 4:41 PM సిద్దిపేటGeneral
ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చు - Udayam
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ, హెల్త్‌కేర్‌ విభాగాల ఆధ్వర్యంలో క్యాన్సర్‌ నిర్ధారణ, ముందస్తు గుర్తింపు విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు అధునాతన పద్ధతులపై వివరించారు. నిజాం కళాశాల మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్‌ డా. చంద్‌పాషా ముఖ్య వక్తగా హాజరై క్యాన్సర్‌ నిర్ధారణలో ఆధునిక విధానాలు, ముందస్తు గుర్తింపు ప్రాధాన్యాన్ని వివరించారు.

Comments

G
Loading comments...