వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట మంగళమిట్టలో టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్రాజు మంగళవారం పలువురిని కలిసి పార్టీలో చేరి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై వారితో చర్చించారు.
ఈ సందర్భంగా పలువురికి పార్టీ కండువా కప్పి టీడీపీలో చేర్చించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో యాక్టివ్గా ఉండి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని యువతకు జగన్మోహన్రాజు సూచించారు.
Comments
Loading comments...

