Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ నుంచి భారత నేతలకు పిలుపు

మనీష్ రెడ్డి Jul 01, 2026 1:16 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
ఇరాన్ నుంచి భారత నేతలకు పిలుపు - Udayam Digital
ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు రావాలంటూ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సల్మాన్ ఖర్షీద్‌లకు ఆ దేశం నుండి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. భారత్ తరఫున బిహార్ గవర్నర్ సయ్యద్ హస్నైన్, కేంద్రమంత్రి పబిత్రా మార్గెరిటా ఈ అధికారిక కార్యక్రమానికి హాజరుకానుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Comments

G
Loading comments...